జొన్హా ఫాల్స్ ను బుద్ధుడు ఇక్కడ స్నానం చేసాడని నమ్ముతూ గౌతం ధారా అని కూడా అంటారు. ఇక్కడ బుద్ధుడికి ఒక దేవాలయం రాజా బలదేవ్ దాస్ బిర్లా నిర్మించారు. ఇక్కడ ప్రతి మంగళ, గురువారాలు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఆశ్రమం ప్రధానంగా హిందువులకు, ఇతర ఆర్య ధర్మ మతస్తులకు నిర్మించబడినది. ఇక్కడి నీరు గంగ నుండి వచ్చుటచే దీనిని గంగ ఘాట్ అని కూడా అంటారు. ఈ ఫాల్స్ అడుగు భాగం కు వెళ్ళాలంటే సుమారు 500 మెట్లు దిగాలి.



Click it and Unblock the Notifications