సావంత్ వాడి - ఇంద్రియాలకు ఆనందం
దట్టమైన అడవులతో, సుందరమైన సరస్సులతో , ఎత్తైన పర్వత శ్రేణులతో, కొంకణ్ తీరంలో అక్కడి స్ధానికుల సంస్కృతితో పర్యాటకులను ఆనందపరచే పట్టణం సావంత్ వాడి సావంత్ వాడి మహారాష్ట్రకు......
సింధుదుర్గ్ - ఒక చారిత్రక కోట
సింధుదుర్గ్ మహారాష్ట్ర లోని కొంకణ్ ప్రాంతంలో ఉంది. ఈ కోట మాల్వాన్ యొక్క తీరం వెంబడి చిన్న ధీవిలో ఉండి రత్నగిరి జిల్లాకి చెందివున్నది . ఒక వైపున పశ్చిమ కనుమలు మరియకవైపున అరేబియా......
విజయదుర్గ్ – మంత్రముగ్ధుల్ని చేసే చిన్న పట్టణం
మహారాష్ట్ర తీరం వెంబడి వుండే చిన్న పట్టణం విజయదుర్గ్. ముంబై నుంచి 485 కిలోమీటర్లు దూరంలో వుండే ఈ పట్టణం సింధుదుర్గ్ జిల్లా లో వుంది. పూర్వం దీన్ని గేరియా అనేవారు. అటు అరేబియా......
ఛిప్లున్ - అందమైన ఒక కోస్తా పట్టణం
చిప్లున్ రత్నగిరి జిల్లాలో ఒక అందమైన పట్టణం. ఇది ముంబై - గోవా జాతీయ రహదారిపై కలదు ముంబై నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు ఇది ఒక మద్యలో విశ్రాంతి ప్రదేశంగా ఉండేది. ఇపుడు ఇది ఒక......
కొల్హాపూర్ - ఆధ్యాత్మిక రత్నం
కొన్ని వివరాలుమహారాష్ట్రకు ఆధ్యాత్మిక రత్నం కొల్హాపూర్. పురాతన మోటైన దేవాలయాలు, ప్రశాంతమైన ఉద్యానవనాలు, చారిత్రక కోటలూ, అంతఃపురాలూ వీటన్నిటితో ఈ నగరం జాతీయ గర్వకారణం. పంచగంగా......
గణపతిపులే – భారత దేశ కరేబియన్
కొంకణ్ తీరానగల మనోహరమైన రేవు పట్టణ౦ గణపతిపులే నుభారత దేశ కరేబియన్ ద్వీపం అంటారు .ఈ ప్రాంతం ముంబైకు 375 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి జిల్లాలో ఉంది. మహారాష్ట్ర లోని ఈ......
రత్నగిరి - కోస్తాతీర ప్రాంతం
చారిత్రక ప్రాధాన్యతరత్నగిరి మహారాష్ట్రలో నైరుతి దిశగా, అరేబియా మహా సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన కోస్తా తీర పట్టణం. చిన్న పట్టణం అయినప్పటికి ఎంతో అందమైన ఓడరేవు పట్టణం. ......