రిహంద్ డాం ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో పిపారి వద్ద కలదు. ఇది రేను కూత కు అయిదు మైళ్ళ దూరం లో సన్ రివర్ , రిహంద్ రివర్ ను కలిసే ప్రదేశానికి 46 కి. మీ.ల దూరంలో కలదు.
డాం ను రిహంద్ నది పై నిర్మించారు. ఇక్కడకల గోవింద్ వల్లభ పంత్ సాగర్ లేక్ రిజర్వాయర్ 450 చ. మీటర్ల విస్తీర్ణంలో వుంటుంది. ఈ డాం ను 1954 లో నిర్మాణం మొదలు పెట్టి 1962 లో పూర్తి చేసారు. ఈ డాం 300 మెగా వాట్ల విద్యుచ్చక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. డాం నీటిని రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలకు సాగు నీరుగా సరఫరా చేస్తారు.