శ్రీ రంగపట్నం వెళ్ళే పర్యాటకులు టిప్పు సుల్తాన్ సమాధి తప్పక చూడాలి. చనిపోయిన టిప్పు సుల్తాన్ శరీరాన్ని ఇక్కడ కనుగొన్నారు. కల్నల్ వెలెస్లీ ఈ ప్రాంతంలో ఒక రాతి ఫలకాన్ని వేయించాడు. అయితే, టిప్పు సుల్తాన్ శరీరం కనుగొన్న కోట ప్రదేశం, వాటర్ గేట్ వంటివి ఇంకా మంచి స్ధితిలోనే ఉన్నాయి.