ఆషాడ ఏకాదశి విశేషం: పండరిపురంలో శ్రీ పాండురంగస్వామి యాత్ర చూడటానికి రెండు కళ్లు సరిపోవు !
మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే..ఎందుకంటే ప్రతి మాసంలో అతి విత్రమైన పండగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ది. ప్రస్తుతం ఆషాడ మాసం . ఇది తెలుగు సంవత...
కోరిన కోర్కెలు వెంటనే తీర్చే అపరిమిత శక్తివంతుడు: కురుడుమలై గణపతి
కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా భావి...
అత్యంత శోభాయమానంగా త్రిశూర్ పూరం ఫెస్టివల్లో గజరాజుదే ప్రధానాకర్షణ..
కేరళ రాష్ట్రంలో ఉత్తరంగా ఉన్నత్రిస్సూర్ జిల్లాలోని ప్రముఖ పుణ్య స్థలం గురువాయూరు. ఇక్కడ త్రిస్సూర్ గురించి చెప్పుకోవాలి. త్రిస్సూర్ ఒకప్పుడు కొచ...
ఇక్కడ అమ్మవారిని, స్వామివార్లను తులసి దళాలతో సేవిస్తే ఐశ్వర్యవృద్ది కలిగి, కోర్కెలు సిద్ధిస్తాయి
అనన్యసామాన్యమైన భక్తితో సాక్షాత్తూ శ్రీరంగనాథుని మెప్పించి, ఆయననే పతిగా పొందింది గోదాదేవి. పన్నిద్దరాళ్వారులలో తండ్రితో సమానంగా తాను కూడా ఒక ఆళ్...
ఆ సరోవరంలో దేవతలను వెలుగు రూపంలో ప్రతి రోజూ దర్శించుకోవచ్చు. ఆ రహస్యం ఏమిటీ?
భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇక్కడే ఎన్నో పురాణాలు వెలిశాయి. ఆ పురాణల్లోని కథలు, పాత్రలు ఎప్పటికీ అంతుచిక్కని రహస్యాలే. అయితే ఆ పురాణాల్లో...
ఆ పర్యటన 15 రోజులు...ప్రదక్షణకు మూడు రోజులు...అయినా దైవ దర్శనం ఉండదు
భారత దేశంలో కొన్ని పర్యటనలు అటు ఆద్యాత్మికతతో పాటు ఇటు ఆహ్లాదంతో కూడుకుని కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక పర్యటన....మనం నమ్మిన దైవ దర్శనంతో ముగుస్తుంది. గరిష...
రాముడి కోసం పోరాడిని ఓ పక్షి దేవాలయం ఇది
కర్ణాటకలో ఏకైక గరుడ దేవాలయం కోలారు జిల్లా, ములబాగుల తాలూకాకు 18 కిలోమీటర్ల దూరంలోని కొలాదేవి గ్రామంలో ఉంది. ఈ దేవాలయంలో ఉన్నట్లు ప్రపంచంలో మరెక్కడా ...
భారతదేశంలో ఈ ఆలయాలు మీకు తెలుసా ?
భారతదేశంలోని ఆలయాలను చాలావరకు రాజవంశ పాలకులు నిర్మించినవే. వీటిలో కొన్ని మాత్రమే అద్భుత కట్టడాలుగా, వారసత్వ సంపదలుగా నిలిచాయి. ఇండియాలోని కొన్ని ప...
తిరుమలలో శ్రీవారి గుహ ఎక్కడ ఉంది ?
ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల ...
బ్రహ్మంగారి మఠం - మిరాకిల్స్ !
తెలుగు రాష్ట్రాలలో వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియనివారుండరు. గొప్ప తత్వవేత్త , సంఘసంస్కర్త, మానవతావాది ఈయన. రాబోయే కాలములో జరిగే పరిణామాలను, స...
తిరుమల కొండల్లో శ్వేతద్వీపం శేషాచల కొండలనుంచి రహస్య మార్గం
ఓం నమో వేంకటేశాయ నమః తిరుమల తిరుపతి,ఆ 7కొండల పేరువింటేనే భక్త జనం ఒళ్ళు పులకరిస్తుంది.భక్తి ఆవహిస్తుంది. శ్రీ మహావిష్ణువైన వేంకటేశ్వరుడైన ఆదిశేషున...
ఆనంద నిలయ దివ్య విమానం - తిరుమల
శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్క...