భవానీ ద్వీపం కృష్ణ నది మీద ఉన్నది, మరియు 130 ఎకరాల విస్తీర్ణంలో నిండి ఉంది. ద్వీపం ప్రకాశం బారేజ్ దగ్గరలో ఉన్నది,మరియు ద్వీపం యొక్క వీక్షణ అద్భుతమైన ఉంది. ఈ ద్వీపం కృష్ణానదిపై ఉన్న అన్ని ద్వీపాలలోకీ పెద్దదని చెప్పుకోవచ్చు.ద్వీపంలో సాహస క్రీడలు మరియు వాటర్ స్పోర్ట్స్ సౌకర్యం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖవారు గొప్ప పర్యాటక ప్రదేశముగా మలచారు. ఇక్కడ ఒక రిసార్టు కూడా ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది చాలా గొప్ప విహారక్షేత్రము. దీవి వద్దకు వెళ్ళేందుకు పడవ వసతి కల్పించారు.