అధియామన్ కొట్టాయి అనేది తమిళ్ నాడు లో పురాతన కోట. ఇది ధర్మపురి జిల్లాలో కలదు. ఈ కోటను అధియామన్ అనే రాజు కట్టించాడు. ఈ కోట ఒక గుండ్రపు మట్టి గోడగా వుంటుంది. రాష్ట్రం లోనే ఇది ఒక పెద్ద ఆకర్షణ. ఈ కోట ఒక సరస్సు గుండా నిర్మించబడింది. ఈ సరస్సు చాలా పవిత్ర మైనది. ఈ కోట అధియమాన్ రాజు కు నివాసంగా వుండేది. ఈ రాజధాని పట్టణం ధర్మ పురి టవున్ లోనే కలదు. ఈ ప్రదేశానికి చేరేందుకు అనేక బస్సులు టాక్సీలు దొరుకుతాయి.