తమిళ్ నాడు లోని ధర్మపురి జిల్లా లో కల తీర్థ మలై ప్రసిద్ధ యాత్రా స్థలం. ఇక్కడకు పిక్నిక్ గా చాలా మంది వస్తారు. ఇక్కడ అయిదు నీటి బుగ్గలు కలవు. ఇవి ఒక ఏటవాలు కొండ నుండి ఊరు తాయి. టెంపుల్ పేరు ఒక నీటి బుగ్గనుండి పెట్టారు. ఈ టెంపుల్ లో శివుడిని పూజిస్తారు. శివుడిని ఇక్కడ తీర్థ గిరిశ్వర అంటారు. ఈ నీటి బుగ్గల నీటిలో స్నానాలు చేసిన వారికి పాపాలు పోతాయని స్థానికులు చెపుతారు.
హిందూ పురాణాల మేరకు, శ్రీరాముడు వేలాది రాక్షలను రావణుడి తో చేసిన యుద్ధంలో వధించిన తర్వాత శివుడిని తన పాపాలు పోగొట్టుకునేందుకుగాను అర్చించాడు. ఈ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక బస్సులను నడుపుతోంది.