సత్య సాయి బాబా యొక్క పవిత్ర నివాసంను ప్రశాంతి నిలయం అని అంటారు. ప్రశాంతి నిలయంలో పేరుకు తగ్గట్టు శాంతి, మనస్సు మరియు ఆత్మ యొక్క శాంతి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆశ్రమానికి భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆశ్రమం 1950 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆశ్రమంలో ఉన్న విద్యా సంస్థలు, స్టేడియాలు మొదలైనవి సందర్శకులను ఖచ్చితంగా ఆకర్షిస్తాయి.
ఆశ్రమంలో నియమాలు మరియు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు. అన్ని ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ఆశ్రమంలో ఉన్న ఒక అసెంబ్లీ హాల్లో బాబా తన భక్తులకు దర్శనం ఇస్తారు. ఆశ్రమం యొక్క హెడ్ కోటార్స్ శ్రీ సత్య సాయి సేవా సంస్థ మరియు సర్ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ లో ఉంటుంది.