ఈవింగ్ క్రిస్టియన్ కాలేజ్ అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషన్ వారిచే 1902 లో ఏర్పాటుచేయబడింది. మొదట్లో హైస్కూల్ గా ఉన్న ఈ పాఠశాల తరువాత భారతదేశం లోని పురాతన కాలేజీలలో ఒకటిగా పేరుగాంచింది.
సంగ౦ కి సమీపంలో ఈ కాలేజ్ కాంపస్ 42 ఎకరాల పచ్చని భూమిలో విస్తరించి ఉంది. నేషనల్ అకాడమిక్ అక్రేడిటేషన్ కౌన్సిల్ చే బి ++ కళాశాల గా గుర్తింపు పొందిన కొన్ని సంవత్సరాల తరువాత ఉన్నత విద్యా రంగంలో కూడా పేరు సాధించింది.