రోయింగ్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన సాలీ సరస్సు ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రమే కాక, ఒక ప్రముఖ విహారయాత్ర ప్రాంతం. చుట్టూ పచ్చదనం ఉన్న ఈ సహజ సరస్సు రంగురంగుల ప్రకృతి ఆటను చూసేందుకు అవకాశం కల్గిస్తుంది. అనేక రకాల చేపలను ఈ సరస్సులో చూడవచ్చు. ఇక్కడ సందర్శకులకు,...
ఇప్పటివరకు ఇటానగర్ నగరం అంతటా పురావస్తు త్రవ్వకాల సంబంధితాల ప్రాంతాలకు ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఇటా ఫోర్ట్ (బ్రిక్స్ ఫోర్ట్) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ఇటానగర్ కు ఆ పేరు ఇటా ఫోర్ట్ నుండి వచ్చింది.
ఈ కోట నగరం...
ఈశాన్య ప్రాంతంలో ఉన్న సేస్సా పూతోటల అభయారణ్యం, ఈగల్ నెస్ట్ వన్యప్రాణుల అభయారణ్యంతో కలిసి ఈగల్ నెస్ట్ వన్యప్రాణుల అభయారణ్యంగా ఉంది, ఇది పశ్చిమ కామెంగ్ జిల్లా వద్ద హిమాలయ దిగువ ప్రాంతానికి రక్షణగా కూడా ఉంది. భారతీయ సైన్యంలోని రెడ్ ఈగల్ శాఖను 1950 లో ఈ ప్రాంతంలో...
అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్లాంగ్ జిల్లలో ఉండే చిన్న పట్టణం బోర్డుమ్సా. 150 మీటర్ల ఎత్తున ఉండే బోర్డుమ్సా లో షుమారు 25,368 మంది జనాభా ఉంటారు. సింగ్ఫో అనే తెగవారి ప్రధాన నివాసకేంద్రం ఈ పట్టణం. టై-ఖమ్ప్తి, టై-ఖామ్యంగ్, టై-ఫకే అనే ఇతర తేగల వాళ్ళు కూడా ఈ పట్టణంలో...
దాయింగ్ ఎరింగ్ వన్యప్రాణుల అభయారణ్యం రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన ఉద్యానవనాలలో ఒకటిగా ఉంది. ఇది పర్యావరణ పర్యాటకం కోసం ఒక ఖచ్చితమైన ప్రదేశంగా ఉన్నది. ఈ అభయారణ్యం యొక్క ప్రధాన భాగం ఒండ్రు గడ్డి భూములు కలిగి మరియు మిగిలిన ప్రాంత అడవుల్లో నీటి ద్వారా కప్పబడి...
క్రీశ. 1860-1861 సంవత్సరంలో మేరాక్ లామా లోడ్రే స్థాపించిన ఈ తవాంగ్ ఆశ్రమం ఏషియా లో రెండవ అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద ఆశ్రమం. ఈ ఆశ్రమం అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ జిల్లాలోని బొండిలా నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గల్దేన్ నామ్గ్యాల్ ల్హాత్సే అనికూడా పిలువబడే...
పరశురాం కి అంకితం చేసిన పరశురాం కుండ్ తేజు కి ఈశాన్యం వైపు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రాస్థలం. ఇది పర్యాటకులకు ప్రధాన యాత్రాస్థలంగా భావించబడుతుంది. ప్రతి ఏటా జనవరిలో నిర్వహించే పరశురం మేలా సమయంలో వేలమంది యాత్రికులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఈ ప్రాంత...
యోమ్గో సరస్సు పై పాటం వంతెన ఉంది. వాహనాల రవాణాకు అలాగే ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటయిన కేబుల్ బ్రిడ్జి ఇది. అంతే కాకుండా ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ కూడా. ఇక్కడ నుండి అలాంగ్ నగరం యొక్క అధ్బుతమైన వీక్షణ సాధ్యం.
రాత్రి పుట, ఈ వంతెన లైట్లతో వెలిగిపోతూ ముచ్చటగా...
జిరోలో టాలీ లోయ ప్రకృతి యొక్క ప్రతి అంశంను సంతోషించటానికి అవకాశాలను పుష్కలంగా అడ్వెంచర్ ఆశించేవారికి అందిస్తుంది. ట్రెక్కింగ్ కోసం ప్రసిద్ధి చెందిన ఆదర్శవంతమైన పర్యాటక స్పాట్ గా ఉంది. అందమైన అడవుల ఉన్నత శిఖరాలు మరియు వెదురు,ఆర్చిడ్లు,గన్నేరు చెట్లు మరియు ఫిర్...
నమ్పొంగ్, అరుణాచల్ ప్రదేశ్ లోని మరో ఆసక్తికరమైన పట్టణం. ఈ పట్టణం ఛంగ్లంగ్ జిల్లలో, పంగ్సా పాస్ కి దగ్గరలో ఉంది. 308 మీటర్ల ఎత్తున ఉండే నామ్పొంగ్ పూర్వం స్టిల్వేల్ రోడ్డుగా పిలువబడే లెడో రోడ్డుమీద ఉంది. జనరల్ జోసెఫ్ స్టిల్వేల్ పేరిట ఈ రోడ్డు ఏర్పడింది. తరచుగా...
డాంగ్ భారతదేశంలోని తూర్పు అధిక భాగంలో ఉన్న ఒక చిన్న కుగ్రామం, ఇది భారతదేశంలో మొదటి సూర్యోదయం కలిగిఉన్న ప్రదేశం. ఇది అన్ని వాతావరణ రోడ్లతో అనుసంధానించబడి తేజు నుండి షుమారు 200 కిలోమీటర్ల దూరం వద్ద వాలోంగ్ సర్కిల్ సమీపాన ఉంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, నీలం పైన్...
ఈ శివ లింగం సిదేస్వర్ నాథ్ దేవాలయంలో 22 ft వెడల్పు, 25 ft ఎత్తు కలిగి ఉన్నది. హపోలి పట్టణం నుండి 4kms దూరంలో కర్దో ఫారెస్ట్ వద్ద ఉన్నది. ఈ భారీ లింగం జూలై 2004 వ సంవత్సరంలో హిందూ మతం క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో కనుగొనబడింది.
ఒక కధ ప్రకారం ఒక నేపాలీ...
భీష్మ రాజు కుమార్తె, కృష్ణ భగవానుని భార్య, యువరాణి రుక్మిణి నివసించిన శిధిలావస్థలో ఉన్న భవనమే రుక్మిణి నతి. ఈ కొండ కోటను 14 లేదా 15 శతాబ్దాల మధ్య నిర్మించినట్లుగా విశ్వసిస్తారు.
అప్పట్లో భవనం అయిన ఈ కోట రోయింగ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. శిధిలావస్థలో...
జి ఆర్ ఎల్ ఆశ్రమంగా కూడా ప్రసిద్ది చెందినా గొంత్సే గడెన్ రాబ్గిల్ ల్లింగ్ ఆశ్రమం బోమ్డిలా వద్ద బౌద్ధ లామాలకు, సన్యాసులకు నిలయంగా ఉంది. ఇది మహాయాన బౌద్ధ లామా విశ్వాసానికి ప్రధాన కేంద్రాలలో ఒకటిగా కూడా గుర్తించబడింది. ఈ జి ఆర్ ఎల్ ఆశ్రమం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ...
ఈ స్మారక ఆలయం 1962 లో ఇండో-చైనా యుద్ధ సమయంలో భారతదేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలు అర్పించిన అమరవీరులకు అంకితభావంతో నిర్మించింది. ఈ స్మారకం యుద్ధ సంఘటనలను, తమ జీవితాలను త్యాగంచేసిన వీరుల జాబితాను తెలియచేస్తుంది.