భీష్మ రాజు కుమార్తె, కృష్ణ భగవానుని భార్య, యువరాణి రుక్మిణి నివసించిన శిధిలావస్థలో ఉన్న భవనమే రుక్మిణి నతి. ఈ కొండ కోటను 14 లేదా 15 శతాబ్దాల మధ్య నిర్మించినట్లుగా విశ్వసిస్తారు.
అప్పట్లో భవనం అయిన ఈ కోట రోయింగ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. శిధిలావస్థలో ఉన్నప్పటికీ, అప్పటి కాలానికి చెందిన అందమైన వాస్తును గమనించేందుకు ఈ కోట ఒక అవకాశాన్ని కల్గిస్తుంది.