పట్నాఘర్, బలంగీర్ జిల్లా ప్రధాన కేంద్రం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం కొన్ని మనోహరమైన పురాతన ఆలయాలకు నివాసం. పటమేశ్వరి ఆలయాన్ని చాళుక్యుల శైలిలో నిర్మించారు. 12 వ శతాబ్దానికి చెందిన పురాతన సోమేశ్వర శివాలయం కూడ ఒక ముఖ్య తీర్థయాత్రా...
హరిశంకర్, గంధమర్దన కొండల వాలులలో ఉంది. ఇది ఒక అద్భుతమైన సహజ సౌందర్యాలతో బాటుగా ఒక హిందూ తీర్థయాత్ర ప్రాంతం కూడా. ఈ ప్రాంతం నుండి ఒక శాశ్వత కాలువ పారుతుంది. విష్ణు భగవానునికి, కృష్ణ భగవానునికి కూడా చెందిన హరిశంకర ఆలయానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాంగణంలో...
బలంగీర్ నుండి జల మహాదేవ 84 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివలింగానికి బదులుగా ఎల్లప్పుడు ప్రవహించే కాలువ అడుగున భక్తులు పాలు, నీళ్ళు పోసి పూజించే పరమశివుని విగ్రహం ఉండటం ఈ ప్రాంతం ప్రత్యేకత.
జలమహదేవలో స్వయంభూ పరమశివుడు లేదా తన స్వంత రూపంలో కనబడే పరమశివుని చూస్తాం....
పట్నాఘర్ చివరి రాజు శ్రీ శ్రీ రాజేంద్ర నారాయణ సింగ్ దియో వందేళ్ళ క్రితం రాజేంద్ర పార్కును నిర్మించాడు. ఈ పార్కు బలంగీర్ నగరం నడిబొడ్డున ఉంది.
ఈ పార్కులో వందల రకాల గులాబీలతో బాటు ఇతర జాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. సాయంత్రం వేళల్లో ఈ పార్కు వెలిగే ఫౌంటేనులతో...
బలంగీర్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుజెంపాలి లో ఆనంద నికేతన్ ఉన్నందున దీనిని ఖుజెంపాలి ఆశ్రమం అని కూడా అంటారు.
ఈ ఆశ్రమాన్ని1985 లో పరమహంస స్వామి శ్రీ సత్యప్రజానంద సరస్వతి స్థాపించాడు. ఈ ఆశ్రమం 40 ఎకరాల భూమిలో ఉంది. దీని చుట్టూ విశ్వాత్మ విద్యామందిర్...
రాణిపూర్, ఝారియాల్, బలంగీర్ నుండి 104 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంట గ్రామాలు. పురాతన కాలంలో పట్నాఘర్ రాణులు రాణీపూర్ లో నివాసముండగా, ఝారియాల్ ను కోటగా ఉపయోగించేవారు.
వైష్ణవమతం, శైవమతం, బౌద్ధమతం, తాంత్రిక మతం వంటి అనేక శాఖలు ఇక్కడ అభివృద్ధి చెంది ఉన్నందున ఈ...
సైంతల, బలంగీర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలోని పురావస్తు, చారిత్రిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం మహిషాసురమర్దిని రూపంలో కొలువై ఉన్న చండి దేవత, చండేశ్వరి థాకురాణి మాతా ఆలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయం సోమవంశి కాలానికి చెందినదిగా విశ్వసిస్తారు. ఈ ఆలయ ద్వారాన్ని...
టెంటులిఖుంటి, బలంగీర్ నుండి 213 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రశాంత గ్రామం. సవపురియా వంశస్తుల పాలనలో ఈ గ్రామంలో అనేక ధార్మిక ఉత్సవాలు జరిగేవని విశ్వసిస్తారు.
సవపురియా వంశస్తులు, సోమవంశి కేశరీయుల కంటే ముందు క్రీ.శ. 8 వ శతాబ్దంలో పట్నాఘర్ ను పాలించారు....
మర్సింగ్, ఒరిస్సాలోని ఆదిమప్రజలు నివాసించే పురాతన గ్రామం. ఈ ప్రాంతానికి మురా రాక్షసుడ్ని చంపిన విష్ణు దేవుని నాల్గవ అవతారం నరసింఘ పేరును పెట్టారు. ఈ రాక్షసుడు తనను నరసింహుని పేరుతో కలపమని ప్రార్ధించాడు.
వైష్ణవమతానికి చెందిన వివిధ దేవి, దేవతల గొప్ప ఆలయాలు ఈ...