బద్గం జిల్లాలో ఉన్న ప్రముఖమైన టూంబ్ ల లో ఒకటి పోష్కేర్ లో ఉన్న పాల పోర లో ఉన్న హజ్రత్ గంగ బాబా రిషి వారి మందిరం. 360 మసీదులు అలాగే కలువాలని నిర్మించిన బాబా రిషి కి ఈ మందిరాన్ని అంకితమిచ్చారు. మరశ్ నుండి వలస వచ్చిన తరువాత ఇతను పాల పోర లో నివసించేవారు. అతని జీవిత కాలం లో వెయ్యికి మించిన మొక్కలని నాటారని స్థానికులు చెబుతారు. వాటిలో ఒకటి 40 మీటర్లు వెడల్పు కలిగిన చెట్టుగా ఎదిగింది. ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు అలాగే పర్యాటకులు ఇక్కడికి విచ్చేసి ప్రార్ధనలు చేస్తారు.



Click it and Unblock the Notifications