సికందర్ షాహ్ సమాధి గుజరాత్ లోని చంపానేర్ లో ఉంది. చంపానేర్ చివరి పాలకుడు, ఇమాం-ఉల్-ముల్క్ చే హతమార్చబడిన సికందర్ షాహ్ ని అతని ఇద్దరు సోదరులు ఇక్కడే ఖననం చేసారు. ఇది చెక్క గోపురంతో ఉన్న ఒక సరళమైన రాతి నిర్మాణం అయినప్పటికీ, అది దాని నైపుణ్యానికి, చక్కదనానికి పేరుగాంచింది.