శుద్ధమైన నీరు గలగలా పర్వతాల మధ్య నుండి పారుతోంటే కనపడే ద్రుశ్యం అతి రమణీయంగా ఉంటుంది. చుట్టుపక్కల గల ప్రశాంత ప్రక్రుతి ద్రుశ్యాలు ఈ రమణీయ జలపాతానికి మరింత ఆకర్షణ ఇస్తాయి. ఈ సంరక్షణా కేంద్రం వారణాసి నుండీ 55 కీమీ దూరంలో ఉంది. సాధారణంగా యాత్రికులు ఇక్కడకి పగలు వచ్చి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యేటట్లుగా వస్తారు. ఇక్కడ రాత్రికి బస చేయడానికి ఏర్పాట్లు లేకపోయినా అనేక ఫలహార శాలలున్నాయి.



Click it and Unblock the Notifications