మంగడు కామాక్షి అమ్మన్ దేవాలయం చన్ని లోని మంగడు శివారు ప్రాంతం లో మంగడు బస్సు స్టాప్ కి చాలా దగ్గరలో ఉన్నది , శక్తి రూపం అయిన కామాక్షి అమ్మన్ ను ఈ గుడి లో పుజిస్తారు .
పురాణం ప్రకారం , శివుడు పార్వతి కైలాసం లో అడుకొంతుండగా పార్వతీ దేవి శివుని కళ్ళను తన చేతులతో మూస్తున్ది . అప్పుడు ప్రపంచమంతా చీకటి మాయం అయిపోతుంది . అమ్మవారు తన పొరపాటుని గ్రహించి శివుని క్షమించమని కోరుతుంది . శివుడు ఆమెని భూమి పైన తపమోనరించి ప్రయచిత్తం చేసుకోమని చెప్తాడు.
పార్వతీ అమ్మవారు భూమి పైన మంగడు లోని పంచాగ్ని లో తపస్సు చేస్తుంది . ఆమె ఎడమ కాలి పైన నిల్చుని ,ఎడమ చేతిని ఎత్తి తన తలపై ఉంచి , రోసరి తన ఎడమ చేతిలో ఉండగా తపస్సు చేసింది . ఈ భంగిమలో ఈ గుడిలో అమ్మవారి విగ్రహం ఉంటుంది . సంతోషించిన శివునితో అమ్మవారి వివాహం కాంచీపురం లో జరిగింది .
ఈ మంగడు కామాక్షి అమ్మన్ టెంపుల్ లో పార్వతీ దేవి ని పుజిస్తారు .