వార్ధ - పత్తి వాణిజ్య కేంద్రం
మహారాష్ట్ర లో ని వార్ధ జిల్లా ను 1866 లో స్థాపి౦చారు. ఈ జిల్లా లోని వార్ధ నగరంలో అదే పేరు గల నది ప్రవహించడం వలన నగరానికి కూడా అదే పేరు వచ్చింది. ఈ ప్రదేశం 6310 కిలోమీటర్ల......
ఎలిఫెంటా - రాతిలోని అద్భుతం!
ప్రసిద్ధి చెందిన ఎలిఫెంటా గుహలు ఇపుడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్ధ గుర్తించింది. ఇవి ఎలిఫెంటా దీవిలో కలవు. వీటికి ఈ పేరు పోర్చుగీసు భాషనుండి వచ్చింది. వారు ఇక్కడకు వచ్చినపుడు......
పెంచ్ - వృక్ష, జంతు సంపద కలిగిన అపరిమితమైన భూమి !!
పెంచ్ పర్యాటక రంగం ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర దక్షిణ సరిహద్దులో ఉన్న పెంచ్ నేషనల్ పార్కు లేదా పెంచ్ టైగర్ రిజర్వ్ కు ప్రసిద్ది చెందింది. ఈ పార్కు వృక్ష, జంతు సంపాదకు బాగా......
అమరావతి - మహాత్ముల జన్మస్ధలం
ఇప్పుడిపుడే పారిశ్రామికంగా అభివృధ్ధి చెందుతున్న పట్టణం అమరావతి. మహారాష్ట్రలోఈ పట్టణం మన దేశ సంస్కృతిలోను, సాహిత్యంలోను ఒక ప్రత్యేక స్ధానాన్ని కలిగి ఉంది. ఈ పట్టణంలో......
అజంతా - ప్రపంచ వారసత్వ సంపద
అజంతా గుహలు సుమారు క్రీ.పూ. 2వ శతాబ్దం నాటివి. ఆనాడు కల హిందు, బౌధ్ధ మరియు జైనమతాలకు ఈ గుహలు ధృవపత్రాలుగా నిలుస్తాయి. మహారాష్ట్రలోని ప్రధాన నగరం ఔరంగాబాద్ కు సమీపంలోని అజంతా......
యావత్మల్ - చారిత్రక ప్రాధాన్యం
మహారాష్ట్ర లోని యావత్మల్ జిల్లాలో ఈశాన్యం వైపు ఉండే చిన్న గ్రామం యావత్మల్. సముద్ర మట్టానికి 1460 అడుగుల ఎత్తున విదర్భ ప్రాంతంలో ఉండే ఈ గ్రామం చుట్టూ చంద్రపూర్, పర్భని, అకోలా,......
సేవాగ్రాం - సేవకోసం
కొద్ది క్షణాల శాంతి అనుభవం కావాలంటే సేవాగ్రాం అనే చిన్న ప్రశాంత పట్టణం సరైన ప్రదేశం. పచ్చని చెట్లతో కప్పబడిన వనాల మధ్య వున్న ఈ పట్టణం ఆధ్యాత్మిక, ధ్యాన కేంద్రంగా ఉత్తమమైన......
నాగపూర్ - నారింజ నగరం
“నారింజ నగరం” గా పిలవబడే నాగపూర్ మహారాష్ట్రలో ఒక ముఖ్యమైన నగరం. ముంబై, పూణేల తరువాత ఇది మూడవ అతి పెద్ద నగరం. దీన్నే ‘భారత దేశపు పులుల రాజధాని’ అని కూడా......
ఖాండ్వా - దేవాలయాలు మరియు కుండాలు గల ప్రదేశం!
ఖాండ్వా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు నిమార్ జిల్లాలో ఉన్న ఒక అందమైన పట్టణం. ఇక్కడ పలు ఆలయాలు మరియు మందిరాలు అలాగే అనేక పురాతన కుండాలు ఉండుట వల్ల ఇది పాత పట్టణంగా......