దేవరాయనదుర్గలో ప్రయాణం చేసే పర్యాటకులు గోరవనహల్లిలో ఉన్న మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శింఛి. అక్కడ ఉన్న మహాలక్ష్మి దేవి స్వయంభువని జానపద కధనాల ప్రకారం తెలుస్తోంది. ఈ ఆలయం చేరిన తరువాత, భక్తులు నాగ దేవత, మరికాంబ వంటి ఇతర దేవతా విగ్రహాలను కూడా చూడవచ్చు. శుక్రవారంనాడు ఇక్కడ ప్రత్యేక పూజ నిర్వహించబడుతుంది. అంతేకాక, ఇక్కడ ప్రతిరోజూ భక్తులకు ఉచిత భోజనం అందిస్తారు.