ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం ఇంకా ఓపెన్ ఎయిర్ ధియేటర్ తో పాటు సాంప్రదాయ వైష్ణవ ఆలయం కలిగిన ప్రదేశం శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర. ఈ సాంస్కృతిక సంస్థ 1990 లో రాష్ట్ర ప్రభుత్వం చేత స్థాపించబడినది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఈ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడం....
గువహతి లో ఉన్న ప్రసిద్దమైన పుణ్యక్షేత్రాలలో వశిష్ట ఆశ్రమం ఒకటి. ఈ ఆశ్రమం అహోం రాజు రాజ రాజేశ్వర్ చేత 18 వ శతాబ్దం ద్వితీయార్ధం లో నిర్మించబడినది. సంధ్య, కాంత మరియు లలితా అనబడే మూడు నదుల సంగమం వద్ద ఈ సంధ్యచల్ కొండలపై ఈ ఆశ్రమం ఉంది.
ఆశ్రమానికి చేరే దారిలో ఈ...