జోర్థాంగ్ ఇక్కడ జరిగే ప్రసిద్ధ వార్షిక ఉత్సవానికి ప్రసిద్ది చెందింది. ప్రతి ఏటా జనవరిలో వచ్చే, మాఘేయ్ మేళా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు, సంవత్సరంలో ఈ సమయంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఈ మేళా మొట్టమొదట 1955 వ సంవత్సరంలో జోర్థాంగ్ వద్ద ఒక వ్యవసాయ ఉత్సవం నుండి పుట్టిందని చెప్పుకుంటారు.
ఈ సంఘటన సిక్కిం ప్రజల సంప్రదాయాలను ప్రదర్శించుకునే ఒక వేదికగా పనిచేస్తుంది, వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, పారా గ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, విలువిద్య, వేడి బెలూన్ ప్రదర్శనలు, ఫాషన్ షో లు, అందాల పోటీలు మొదలైన మరిన్ని ఆశక్తికరమైన కార్యక్రమాలను కలిగిఉంటుంది. ఆడుకునే వారికి సిక్కి౦ కి చెందిన అనేక ఆశక్తికర వస్తువులను ప్రదర్శించి అమ్మడమే కాకుండా, సిక్కిం కి చెందిన సాంప్రదాయ వంటల ఫుడ్ ఫెయిర్ కూడా ఉంటుంది.