సుల్తాన్ బతేరి - కొండల మధ్యలో పరవశం !
సుల్తాన్ బతేరి పట్టణాన్ని గతంలో గణపతి వాటం అనేవారు. ఈ చారిత్రక పట్టణం కేరళలోని వయనాడు జిల్లాలో కలదు. ఒక్క రోజు పర్యటన చేయాలనుకునే వారికి ఈ ప్రాంతం సరైనది. ప్రశాంతమైన ఈ పట్టణం మైసూరు పాలించిన టిప్పు...
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆత్మలింగ దర్శనం !
కీసరగుట్ట ఆలయం భగవంతుడు శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లాలోని ఒక గట్టు పై ఉన్నది. కీసరగుట్ట ఆలయం రంగారెడ్డి జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో, ECIL కు 10 కిలోమీటర్ల దూరంలో...
గండికోట - భారతదేశంలో దాగున్న రహస్య లోయ !
LATEST: ఆ ఊరిలో తల లేని మొండెం అర్ధరాత్రి తిరుగుతుంది ! చుట్టూ ఎత్తైన గోడలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడ్డ దుర్భేద్యమైన కొండలు, దట్టమైన అడవులు, లోతైన లోయలు, కోటలు, అందులో అంతః పురాలు,...
కూర్మావతార దివ్య క్షేత్రం - శ్రీకూర్మం !
మత్స్య అవతారంలో శ్రీ మహావిష్ణువుకు భారత దేశంలో గల ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. అందుకే దీనికి అంతటి విశిష్టత. శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరాన శ్రీకూర్మం గ్రామంలో "కూర్మనాధ...
కార్గిల్ విజయ్ దివాస్ : భారత సైన్యాన్ని గుర్తుకుతెచ్చుకొనే రోజు |
కార్గిల్ యుద్ధం జరిగి నేటికీ 17 ఏళ్ళు. 1999 జులై 26 న కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన నాటి నుంచి జులై 26ను 'కార్గిల్ విజయ్ దివాస్' గా జరుపుకోవడం జరుగుతోంది. భారత సైనికుల త్యాగాలను, సాహసాలను,...
దండేలి : సాహస క్రీడల కన్నుల విందు !
దండేలి ఉత్తర కన్నడ జిల్లాలోని ఒక గ్రామం. దీని చుట్టూ దట్టమైన అడవులు, పశ్చిమ కనుమలు, నదులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి ఇదొక ముఖ్య పర్యాటక ప్రదేశంగా చెప్పవచ్చు. అప్పట్లో మైసూర్ మహారాజులకు దండేలి...
మొబైల్ రీచార్జ్, బిల్ పేమెంట్ ల మీద 90 % క్యాష్ బ్యాక్ ఆఫర్ !
మీరు రెగ్యులర్ ప్రయాణీకులా ! బిజినెస్ ట్రిప్ ల కోసం రెగ్యులర్ గా ప్రయాణాలు చేస్తుంటారా ! మీరేం వర్రీ కావద్దు. మీ బిల్లులు మరియు ఇతరత్రా ఆక్టివిటీ లను కేవలం ఒక్క క్లిక్ తో మీ పాకెట్ లోని ఫ్రీచార్జ్...
తెనాలి : 'ఆంధ్రా పారిస్' నగరం !
తెనాలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన నగరం. తెనాలి ఎందరో కవులకు, కళాకారులకు పుట్టినిల్లు. విజయనగర సామ్రాజ్యం లో అష్టదిగ్గజ కవులలో ఒకరైన తెనాలిరామకృష్ణుడు ఈ ప్రాంతం వాడే. ఈయనకు...
తిరువెంకడు - శివ భగవానుడి ఉగ్ర రూపం !
తిరువెంకడు, తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో కలదు. నాగపట్టినం లేదా నాగపట్నం నుండి తిరువెంకడు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న నవ గ్రహ ఆలయాలలో ఒకటి. చెన్నై నుండి 268 కిలోమీటర్ల...
కాంగ్రా - వేదభూమి, పుణ్యభూమి !
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల జిల్లాలో కాంగ్రా పర్యాటక ప్రదేశం కలదు. ఇదొక దేవభూమి. ఇక్కడ అనేక అద్భుత ఆకర్షణీయ ఆలయాలు కలవు. ఈ ప్రదేశంలో పూర్వం ఆర్యుల కంటే ముందు ఆర్యేతరులు నివసించినట్లు వేదాలలో...
హర్శిల్ - శిలగా మారిన శ్రీమహావిష్ణువు !
ఉత్తరాఖండ్ రాష్ట్రం లో, సముద్ర మట్టానికి 2620 అడుగుల ఎగువన, భగీరథి నది ఒడ్డున, ఉత్తర కాశీ కి 72 కి.మీ దూరం లో గల గ్రామం హర్శిల్. ఈ పేరు గురించి చిన్న పౌరాణిక కథ చెబుతారు. సత్య యుగం లో నదీ దేవతలైన...
అద్భుత నిర్మాణకళకు నిదర్శనం : భోజేశ్వర్ ఆలయం !
భోజ్పూర్ నగరం ఒక అన్ - ఫినిష్డ్ నగరం అంటే అసంపూర్ణ నగరం అని అర్థం. ఇతర పర్యాటక ప్రదేశాలలో, మీరు పురాతన నగరాలు నాశనమవటాన్నిగమనించవొచ్చు, కాని ఇక్కడ నగరం పూర్తి అవటం అంటూనే జరగదు. భారత మధ్య భూభాగంలో...
తిరుపతి సమీప జలపాతాలు !
తిరుపతికి చాలా మంది వెళ్లివస్తుంటారు. ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించి తన కోర్కెలను నెరవేర్చుకుంటారు. కోరిన కోర్కెలను తీర్చే స్వామి గా వెంకటేశ్వర స్వామి భక్తుల పూజలు...
భారతదేశంలో 10 వేల రూపాయల లోపే ప్రయాణించదగిన 10 ఉత్తమ ప్రదేశాలు !
ప్రియమైన పర్యాటకులారా !! నాకు తెలుసు మీకు ప్రయాణాలు అంటే ఇష్టమని. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రయాణాలను చేసి ఉంటారు. అందుకు డబ్బును బాగానే ఖర్చు చేసి ఉంటారు అవునా ? మరి మీ నేటివ్ ప్లానేట్ ఇదంతా చూస్తూ...
క్యాపిటల్ కాంప్లెక్స్ : ఇండియా కొత్త వారసత్వ ప్రదేశం !
చండీఘడ్ లోని క్యాపిటల్ కాంప్లెక్స్ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది. యునెస్కో ప్రకటించే జాబితాలో కొత్తగా ప్రకటించిన 21 హెరిటేజ్ సైట్ లలో క్యాపిటల్ కాంప్లెక్స్ ఒకటి. చండీఘడ్ యొక్క ప్రధాన...
దొంగల గుహ ... మాయమవుతుంది, దర్శనం ఇస్తుంది !
అనగనగా ఒక గుహ .. ఆ గుహలో దొంగలు తాము దోచుకున్న సంపదను దాచేవారు. అవసరమైనప్పుడు తీసుకొనేవారు. వారికిది సొమ్మును దాచుకొనే రహస్య బ్యాంకు. మీకో విషయం తెలుసా ? ఈ గుహ అకస్మాత్తుగా మాయమవుతుంది మరియు తిరిగి...
విభూతి తో అభిషేకం - తిరుచందూర్ !
తిరుచెందూర్ దక్షిణ భారతదేశంలోని ఆనందమైన కోస్తా తీర పట్టణం. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో కలదు. తమిళనాడులోని తిరునల్వేలికి 60 కి.మీ. దూరం లో సముద్రపు అంచున తిరుచందూర్ వుంది. ఇక్కడ సుబ్రహ్మన్యేశ్వర...
సిద్ది వినాయకుడు ఆలయం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు !
ఇండియాలో ఉన్న వినాయకుని ఆలయాలలో కెల్లా అత్యంత ప్రసిద్ధి చెందినది ముంబై లోని సిద్ధి వినాయక ఆలయం లేదా మందిర్. ముంబై లోని ప్రభాదేవి అనే ఏరియాలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయాన్ని నవంబర్ 19, 1801 వ సంవత్సరంలో...