తిరువిరింజిపురం మర్గపంతీశ్వర్ ఆలయం - ఈ ఆలయ యాత్రా స్థలాన్ని సందర్శించండి
మన స్థానిక దేవాలయాలలో మనకు తెలియని అనేక శాస్త్రీయ మరియు ఖగోళ వస్తువులు ఉన్నాయి. మన పూర్వీకులు చాలా మంది మూర్ఖులు కారు. ఫేస్బుక్ మరియు వాట్సాప్లలో దీనికి సంబంధించి అనేక వ్యాసాలు వస్తున్నాయి....
భారతదేశంలో 6 ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ దేవాలయాలు: ఒక్కసారి దర్శించుకోండి
మొదటగా వరమహాలక్ష్మీ పండుగ శుభాకాంక్షలు. మీ జీవితంలో ఎప్పటికీ లక్ష్మీ దేవి యొక్క కటాక్షం వుండాలి అని ప్రార్ధిస్తూ....... వ్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. లక్ష్మీ దేవి హిందువులకు అత్యంత మహిమాన్వితమైన...
కుమారి ఖండంలోని 10,000 సంవత్సరాల ప్రపంచంలోనే అతి పురాతన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా?
చాలామందికి దేవుడైన ఆది మురుగన్ గురించి తెలిసినప్పటికీ ఇప్పుడు చెప్పబోయే కథ నిజం. మురుగన్ మన పురాతన దేవుడు అని తెలుసా? రాతియుగానికి ముందు కనిపించిన ఈ ఆలయం కుమారి ఖండం సమయంలో నిర్మించబడింది. దాని...
నీటిపై తేలియాడుతున్న వేయి శివలింగాలు, వేయి నందులు
సిర్సి సందర్శించేవారు సహస్ర లింగ ప్రదేశాన్ని చూడవలసిందే. దీని అర్ధం వేయి లింగాలని చెపుతారు. ఈ ప్రదేశం సిర్సి పట్టణానికి 10 కి.మీ. దూరంలో శాలమాల నది ఒడ్డున ఉంది. దట్టమైన అడవులు గుండా ఈ నది...
భారతదేశ 'మినీ స్విజర్లాండ్' ఏదో తెలుసా?
చోప్త గ్రామమే కావచ్చు కానీ ... చూడటానికి, ఆనందించటానికి ఎన్నో అంశాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం సేదతీరటం తో సర్ది పెట్టుకోకుండా ట్రెక్కింగ్, సాహసక్రీడ తో హుషారు పొందవచ్చు. వీలైతే ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీ...
కర్ణి మాత ఆలయంలో రాత్రుళ్ళు జరిగే మిస్టరీ
మన దేశంలో నమ్మకాలను,మూఢనమ్మకాలను నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు.నమ్మనివారు వాటి గురించి పట్టించుకొనటం లేదు. అయితే ఏదైనా వింతలువిశేషాలు అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తి.అటువంటి ఆసక్తికరమైన దేవాలయాన్ని గురించి...
1000 కిలోల బంగారంతో నిర్మించిన రాజస్థాన్ లోని దేవాలయం
బంగారం అంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. ఇప్పుడైతే బంగారం యొక్క ధర ఆకాశానికి చేరుతోంది. పేదవారి నుండి శ్రీమంతులవరకూ పిచ్చి ఎక్కువైందనే చెప్పాలి. సామాన్యంగా మన భారతదేశంలోని దేవాలయాల్లో బంగారాన్ని...
గురుత్వాకర్షణ లేని ప్రపంచంలోని ఏకైక ప్యాలెస్ ఏదో తెలుసా?
రాజభవనాలు మన భారతదేశంలోని రాజుల కళా మరియు వాస్తుశిల్ప నైపుణ్యాలను ప్రతిబింబిస్తుంది.రాజభవనాలు అంటే మన కళ్ళముందే కదలాడే మైసూరులోని రాజభవనం. రాజభవనాలు చూడటమే ఒక సంభ్రమం. ఒకానొక కాలంలో రాజులు బ్రతికిన...
జంటలకు హనీమూన్ ఆనందాలను మరింత పెంచే అండమాన్ నికోబార్ ఐలాండ్స్
మనిషి సాధారణంగా ఎంతో కాలం నుండి నీటితో కూడిన బీచ్ విహారాలంటే దూరంగానే ఉంటున్నాడు. ఆ బీచ్ బ్రెజిలియా అమెజాన్ లేదా ఇబిజా దేశంది అయినప్పటికి గుంపులు లేని ఒంటరి విహారాలు పర్యాటకుడికి ఎపుడూ ఎంతో...
ప్రపంచంలోనే అరుదైన శివలింగం ... కావాలంటే మీరే చూడండి !
ఆలయాన్ని ఎప్పుడు కట్టారో అక్కడి శాశనాల ద్వారా తెలిసిపోతుంది కానీ ఆలయంలోని లింగాన్ని ఎవరు ప్రతిష్టించారో .. ఎప్పుడు ప్రతిష్టించారో తెలీదు. అయితే గుడికి సంభంధించిన ఆనవాళ్ళు ఎక్కడో ఉత్తరప్రదేశ్ లోని...
సేలం దగ్గర మహిమాన్వితమైన పెరుమాళ్ ఆలయం
ఇది తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఉన్న ఒక నగరం. ఇది భారత దేశంలో దక్షిణాది రాష్ట్రంలో ఉత్తర మధ్య ప్రాంతంలో ఉంది. సేలం, కొంగు నాడు అనబడే పశ్చిమ తమిళకం ప్రాంతమొక్క విభాగం. ఇది పడమర తమిళనాడు...
తొలి హై ‘టెక్’ బీచ్ ను సందర్శించారా?
మాల్పే అందమైన అద్భుతాల ద్వీపం. దేశంలోని సురక్షిత తీరాలలో ఇదొకటి. సాయంత్రం వేళ ఇక్కడి అద్భుత సూర్యాస్తమ దృశ్యాన్ని తిలకించేందుకు స్థానికులు, పెద్ద ఎత్తున యాత్రికులు తరలివ స్తుంటారు. భారతదేశాన్ని...
బీజాపూర్ తప్పక సందర్శించాలి
బీజాపూర్ కర్నాటక రాష్ట్రంలో ఉత్తరం వైపున, మహారాష్ట్ర సరిహద్దులో ఒక జిల్లాగా ఉన్నది. కర్నాటక రాష్ట్ర రాజధానైన బెంగళూరు మహానగరం నుండి బీజాపూర్ పట్టణం సుమారు 525 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రముఖ వీర...
ప్రకృతి సౌందర్యం, పచ్చదనంతో కూడిన అంబ సముద్రం
అంబసముద్రం లో చూడటానికి ఆలయాలు, జలపాతాలతో పాటుగా భవనాలు, ఇతర మతాలకు చెందిన స్థలాలు కలవు. ఇక్కడి అతిపెద్ద ఆకర్షణ ముందంతురై - టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. షాపింగ్ ప్రియుల విషయానికి వస్తే అక్కడి ప్రసిద్ధి...
కలియుగాంతాన్ని సూచిస్తున్న యాగంటి ఆలయం
ఆది,అంతం ఈ సూత్రానికి సృష్టిలోని చిన్న ప్రాణినుంచి కాలాన్ని గణించే యుగాల వరకూ అన్ని అతీతులని హైందవ ధర్మాలు చెబుతున్నాయి. మొదలైన ప్రతి యుగం ఏదో ఒక సమయంలో అంతమొందక తప్పదు. అంతమైన ప్రతీసారి మరో నూతన...
1335 వ సంవత్సర కాలం నాటి ఉప్పలూరులోని శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం చూసి తరించండి
పశ్చిమ గోదావరి జిల్లా, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని ఏలూరు కృష్ణాజిల్లా రాజధాని విజయవాడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాకు తూర్పున గోదావరి నది...
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం
ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే...
మిమ్ములను అబ్బురపరిచే అజంతా గుహల అంద చందాలు
మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'....