ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ !!
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కు జూన్, 2014 లో యునెస్కో సంస్థ యొక్క గుర్తింపు పొంది ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించ బడింది. గొప్ప ప్రకృతి సౌందర్యం, అపార జీవ...
మహా శక్తి ఉత్సవం ...అమ్బుబాచి మేళ !
అస్సాం లోని కామాఖ్య టెంపుల్ ప్రతి సంవత్సరం జూలై లో జరిగే అమ్బుబాచి ఉత్సవాలకు ప్రసిద్ధి. మహిళలపై నేరాలు అధికం అవుతున్న ఈ రోజులలో ఈ ఉత్సవ వేడుక మహిళా ఔన్నత్యానికే ప్రతీకగా నిలుస్తుంది. కామాఖ్య...
పోనముడి శిఖరం - ప్రకృతి నిలయం !
సముద్ర మట్టం నుండి అద్భుతంగా 1100 మీ.ఎత్తున కల, పడమటి కనుమల అందమైన పరిసరాలలో వ్యాపించి, ప్రకృతి ప్రియులను తన వద్దకు స్వాగతిస్తున్న పోనముడి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలో కలదు. పోనముడి ఒక...
శ్రీరంగపట్నం - ఆది...మధ్య...అంత పుణ్య క్షేత్రాలు !
శ్రీ మహా విష్ణువు ఏడు పడగల ఆది శేషుడిపై శయనించి శ్రీ రంగనాథ స్వామి అవతారంలో భక్తులను ఆశీర్వదిస్తాడని హిందువుల నమ్మకం. జగత్పాలకుడైన శ్రీ రంగనాథుడి దేవాలయాలు మనదేశంలో ఎన్నో కలవు. వీటిలో రంగనాథ...
వాల్పరాయ్ విహారం ...పర్యాటక ఆనందం !
ప్రకృతి సౌందర్యం, పక్షుల కూతలు, చల్లని గాలులు, తాజా అనుభూతులు కల అందమైన హిల్ స్టేషన్ వాల్పరాయ్. వాల్పరాయ్ తమిళనాడు రాష్ట్రంలో ని కోయంబతూర్ జిల్లాలో ఒక తాలూకా ప్రదేశం. సముద్ర మట్టం నుండి సుమారు...
విజయవాడ - చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు !
విజయవాడ ఒక వాణిజ్య కేంద్రం. దీనిని బెజవాడ అని కూడా అంటారు. అతి పరిశుభ్రమైన నగరంగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖచే గుర్తించబడినది. దక్షిణ భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కృష్ణా జిల్లాలో...
భారత దేశపు సరికొత్త వారసత్వ ప్రదేశం - రాణి కి వావ్ !
రాణి కి వావ్ అనే మెట్ల బావి ఒక మంచి సాంకేతిక పరిజ్ఞానానికి, శిల్ప శైలి కి ప్రతీక. ఈ మెట్ల బావి గుజరాత్ ను పాలించిన సోలంకి రాజ వంశ పాలనలో నిర్మించబడినది. రాణి ఉదయమతి నిర్మించిన ఈ బావి గతంలోని...
సింహాచలం - పవిత్ర పుణ్య క్షేత్రం !!
సింహాచలం, దక్షిణ భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లో కల విశాఖపట్నం నగర గ్రామీణ ప్రాంత పట్టణం. నగరానికి సుమారు 40 కి. మీ. ల దూరం లో ఈ పుణ్య క్షేత్రం కలదు. ఇక్కడ కల సింహాచలం దేవాలయం హిందువులకు ఒక ప్రసిద్ధ...
హిమాచల్ ప్రదేశ్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు!
ఉత్తర భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ రాష్ట్రం ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఈ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ రాష్ట్రంలోని దిగువ ఇవ్వబడిన 12 పర్యాటక ప్రదేశాలు అనేక పర్యాటక...
కరూర్ లో చూడవలసిన ప్రదేశాలు !
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ పట్టణం అమరావతి నది ఒడ్డున కలదు. ఈ పట్టణం ఇక్కడ కల పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ పట్టణం లోని శివాలయం అయిన పసుపతీశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఏడు పవిత్ర...
సుందర్బన్ అరణ్య అద్భుత దృశ్యాలు
ఒక ప్రత్యేకత కల పర్యటన చేయాలనుకుంటున్నారా ? మీరు చేయబోయే పర్యటన ఇతరులు ఊహించనిడిగా వ్న్దాలని భావిస్తున్నారా ? వన్య ప్రదేశాల పర్యటన చేయాలనుకుంటున్నారా ? అయితే, ఈ వర్ష రుతువులో సుందర్బన్ అరణ్యాలకు...
బెంగుళూరు నుండి కోడై కెనాల్ రోడ్డు మార్గంలో .. !
సెలవులు ఎపుడా ? అని ఎదురు చూస్తున్నారా ? సెలవులు అతి దగ్గరలోనే వున్నై. అట్లే సెలవులలో ఎక్కడికెళ్ళాలి అనే ప్రణాలికలు కూడా సిద్ధంగా వున్నాయి. ఈ సారి మనం అందమైన హిల్ స్టేషన్ కోడై కెనాల్ కు...
నైనాదేవి దేవాలయం చూద్దాం రండి !
నైనిటాల్ ను భారతదేశ సరస్సుల జిల్లా, మూడు ఋషుల సరస్సు, గా కూడా పేర్కొంటారు. నైనిటాల్ ప్రదేశం హిమాలయా పర్వతాలలో అందమైన సరస్సులు కల కుమావొన్ కొండల శ్రేణులలో కలదు. పురాణ గాధల మేరకు సతీ దేవి యొక్క ఎడమ...
బెంగుళూరు నుండి కోచి విమానంలో....!
నేటి రోజుల్లో ప్రయాణ టికెట్ ఎక్కడ చూసినా అధికంగా వుంది. అయితే, బెంగుళూరు నుండి కేరళ లోని కోచి కి విమాన ప్రయాణం టికెట్ ధర అక్షరాలా అయిదు వందల రూపాయలు మాత్రమే అంటే..నమ్ముతారా ? నమ్మాల్సిందే...ఎలాగో...
చిత్రాలలో దక్షిణ భారతదేశ సందర్శన !!
మనలో ట్రావెల్ అంటే ప్రతిఒక్కరికి ఎంతో ఇష్టంగా వుంటుంది. అయితే కొంతమందికి ఈ పర్యటన అవకాశాలు తరచుగా లభించగా మరి కొందరకు అరుదుగా లభిస్తాయి. ఒక్క రోజులో నంది హిల్స్ - లేపాక్షి ! ఒక కొత్త...
హిమాచల్ ప్రదేశ్ - ప్రశాంత హిల్ స్టేషన్ ల నిలయం !
హిల్ స్టేషన్ లలోని ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం చక్కటి ఆనందాన్ని ఇస్తుంది అనటంలో ఎట్టి సందేహం లేదు. అందులోనూ, ప్రస్తుతం కల ఎండలు, వానలు కలిగించే అసౌకర్యం తప్పక ఏదైనా మంచి పర్యాటక స్థలానికి...
కలకత్తా పర్యటనలో మరువలేని అంశాలు !
కలకత్తా మహా నగరం ఒక గొప్ప పర్యాటక ప్రదేశం కూడాను. ఇక్కడ ఒక పర్యాటకుడు చూడవలసిన ప్రదేశాలు అనేకం కలవు. ఈ నగరాన్ని 'సిటీ అఫ్ జాయ్' అని కూడా పిలుస్తారు. దీనిని బట్టి ఈ నగరం ఒక పర్యాట కుడికి ఎన్ని...
అహోబిలం - అంతు పట్టని రహస్యం !
అహో... అంటే ఒక గొప్ప ప్రశంశ. బిలం అంటే బలం అని చెప్తారు. కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీ మహా విష్ణువు రాక్షసుల రాజు అయిన హిరణ్య కశిపుడిని సంహరించేందుకు సగం మనిషి...