టైగర్ కేవ్స్ అనేది ఒక హిందూ టెంపుల్. దీనిని కొండను తొలచి నిర్మించారు. ఇది మహాబలిపురంలో సలువాన్ కుప్పం అనే ప్రదేశంలో వుంది. ఇక్కడ మలచిన టైగర్ తలలు టెంపుల్ ప్రవేశ భాగంలో వుంటాయి కనుక దీనికి ఈపేరు వచ్చింది. దీనిని పల్లవ రాజులు 8 వ శతాబ్దం లో నిర్మించినట్లు చెపుతారు. ఇదిఒకప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశం. ఈ టెంపుల్ కాంప్లెక్స్ ను అర్కేయోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.
2005 సంవత్సరంలో లభించిన ఒక శిలాశాసనం ఆధారంగా ఇక్కడ తవ్వకాలు జరిపి సంగం కాలం నాటి సుబ్రహ్మణ్య టెంపుల్ ను సమీపంలో కనుగొన్నారు. ఈ బీచ్ కు టైగర్ కేవ్స్ నుండి వెళ్ళవచ్చు. అందమైన ఈ ప్రదేశం చూసేందుకు పార్కింగ్ రుసుము రూ.10 గా వుంటుంది.