మండి లో ని రీజనల్ హాస్పిటల్ కి సమీపం లో ఉన్న సిద్ధ గణపతి టెంపుల్ ఎంతో ప్రాచుర్యం పొందిన ఆలయం. హిందూ దైవం అయిన శివుడి పుత్రుడు గణపతి కి అంకితమివ్వబడినది ఈ ఆలయం. ఒకప్పుడు మండి ని పరిపాలించిన రాజు సిధ్ సేన్ చేత ఈ ఆలయం నిర్మించబడింది. రాజు యొక్క సాధన అనే తాంత్రికుడు ఈ ఆలయం లో నే ధ్యానం చేసేవాడని స్థానికుల నమ్మకం.



Click it and Unblock the Notifications