మండి నుండి 24 కిలోమీటర్ల దూరం లో ఉన్న సుందర్నగర్ అందమైన ఆలయాలకు ప్రసిద్ది. మహామయ టెంపుల్ మరియు సుఖదేవ్ వాటికలు ఇక్కడ ప్రసిద్ది. ఇంతకూ పూర్వం 'సుకేట్' గా ఈ రాజవంశ నగరం పిలువబడేది. మండి జిల్లా యొక్క మునిసిపల్ కౌన్సిల్ సుందర్నగర్ లో ఉంది. సముద్ర మట్టం నుండి 861 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం ఆసియా లో నే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అయిన బీస్ సుట్లేజ్ హైడేల్ ప్రాజెక్ట్ కి ప్రసిద్ది చెందింది. ఉత్తర భారత మైదానాల సేద్యాలకు ఈ హైడేల్ ప్రాజెక్ట్ ప్రధాన ఆధారం గా వ్యవహరిస్తుంది.



Click it and Unblock the Notifications