డచ్ కోట నాగ పట్టినం కు సమీపంలో కల త్రంకే బార్ లో కలదు. 1620 లో నిర్మించిన ఈ కోట డేనిష్ శిల్ప శైలికి ఒక మచ్చు తునక. నేటికీ దీని శిల్ప శైలిని అతి ఉన్నతమైనదిగా భావిస్తారు. బ్రిటిష్ చరిత్ర మరియు శిల్పశైలి పట్ల ఆసక్తి కలవారికి ఈ కోట తప్పక సందర్శించ దగినది.
కయరోహణ స్వామి టెంపుల్ ను నీలయాదాక్షి అని కూడా అంటారు. ఇది శివుడి కి గల ఆలయాలలో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివ, నీలయాదాక్షి విగ్రహాలు వుంటాయి. శివుడు మహర్షి పుందరి ని అనుగ్రహించి మోక్షం ఇచ్చాడని చెపుతారు. ఈ టెంపుల్ లో చని పోయిన వారు మోక్షం పొందుతారని నమ్ముతారు....
సెంట్రల్ నాగ పట్టినంలో సౌందర్య రాజ పెరుమాళ్ టెంపుల్ ప్రసిద్ధి. ఈ టెంపుల్ లో విష్ణు మూర్తి అవతారం సౌందర్య రాజ విగ్రహం వుంటుంది. ఈ విగ్రహం బంగారం మరియు పచ్చలతో అలంకరించ బడి వుంటుంది. ఎంతో చరిత్ర కలిగిన పురాతన టెంపుల్ ఇది. ఇక్కడ ఆది శేష మరియు అతని భార్యల విగ్రహాలు...
నేల్లుక్కడాయి మరి యమ్మన్ టెంపుల్ తమిళ్ నాడు లో ప్రసిద్ధి. దీనిని ఒక బియ్యం వ్యాపారి దేవత తనకు కలలో కనపడి నిర్మించమని చెప్పినదంటూ నిర్మించాడు. ఈ టెంపుల్ కి మహిమలు వున్నాయని చెపుతారు. భక్తులు ప్రతి సంవత్సరం తిరువిజా సమయంలో అధిక సంఖ్యా లో వచ్చి పూజలు చేస్తారు.
పాయింట్ కాలి మర కరోమందాల్ తీరం లో ఒక పల్లపు ప్రాంతం. ఈ ప్రదేశం వేదారణ్యం అడవులకు ప్రసిద్ధి. ఇవి ఎండిపోతున్న పచ్చటి అడవులు. ఇక్కడ ఒక పాయింట్ కేలిమేరే వన్య సంరక్షణాలయం కలదు. దీనిలో అనేక జంతువులను, పక్షులను చూడవచ్చు. సంక్చురి లో అనేక చారిత్రక మరియు మతపర ప్రదేశాలు...
ఆర్ముగా స్వామి టెంపుల్ పోరుల్విత చేరి గ్రామం లో నాగపట్నం కు 6 కి. మీ. ల దూరం లో కలదు. ఇది సుబ్రమణ్య స్వామి టెంపుల్. అందమైన సుబ్రమణ్య విగ్రహం ఇక్కడ వుంటుంది. దీనిని తయారు చేసిన శిల్ప కారుడికి రాజు చాలా దానం ఇచ్చాడని చెపుతారు. అంతేకాక శిల్పి యొక్క బొటన వేలు ను మరల...
నాగ పట్టినం జిల్లాలో వేదారణ్యం ఒక మునిసిపాలిటి .ఈ టవున్ వేదా రానేస్వర్ టెంపుల్ కు ప్రసిద్ధి. ఈ టెంపుల్ ను చోళ రాజ్యానికి చెందిన పరాన్తక రాజు నిర్మించాడు. ఈ టెంపుల్ లో దేముడు శివుడు. ఈ టవున్ లో ఇంకా ఇతర టెంపుల్స్ కూడా కలవు. సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్ స్తూపం,...