నాగ పట్టినం జిల్లాలో వేదారణ్యం ఒక మునిసిపాలిటి .ఈ టవున్ వేదా రానేస్వర్ టెంపుల్ కు ప్రసిద్ధి. ఈ టెంపుల్ ను చోళ రాజ్యానికి చెందిన పరాన్తక రాజు నిర్మించాడు. ఈ టెంపుల్ లో దేముడు శివుడు. ఈ టవున్ లో ఇంకా ఇతర టెంపుల్స్ కూడా కలవు. సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్ స్తూపం, ఆయుర్వేదిక్ మెడిసినల్ ఫారెస్ట్, హిస్టారికల్ లైట్ హౌస్, రామార్ పాతం మరియు ఎత్తుకుడి మురుగన్ టెంపుల్ వంటివి ఇక్కడ మరి కొన్ని ఆకర్షణలు.