మంజినిక్కర చర్చి ఒక యాత్రా స్ధలం. ఇది మంచినిక్కరలో కలదు. ఇది. పాతానంతిట్ట పట్టణానికి 4 కి.మీ.ల దూరం. మతగురువు ఆంధియోడ్ మార్ ఇగ్నేషస్ ఇలియాస్ -3 భారత దేశాన్ని 1931 లో సందర్శించినపుడు ఆయన ఈ చర్చిని సందర్శించాడు. ఆ ప్రదేశం అందాలకు అచ్చెరువొంది , ఈ ప్రదేశం ఎంతో సౌకర్యవంతమైనదని, తాను శాశ్వతంగా ఇక్కడే ఉంటానని పలికాడు.
అదే రకంగా ఆయన మంజినిక్కరలో ఫిబ్రవరి 13, 1932 నాడు మరణించాడు. ఆయన పేరుపై ఒక సమాధిని చర్చిలో కట్టారు. ఫలితంగా ఈ చర్చి బాగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఇది ఒక యాత్రా స్ధలంగా మారింది. ఫిబ్రవరి నెలలో ఇక్కడ పశువుల పండుగ కూడా చేస్తారు.