మలంకార మార్తోమా సిరియన్ చర్చి పాతానం తిట్ట జిల్లాలో తిరువాళ్ళలో కలదు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన చర్చి. దీనిని సెయింట్ ధామస్ తన కేరళ సందర్శనలో స్ధాపించారు. ఈ చర్చి సుమారు క్రీ.శ. 52 వ శతాబ్దంకి చెందినదని చెపుతారు. సెయింట్ ధామస్ జీసస్ శిష్యులలో ఒకరు. క్రైస్తవ బోధకుల.
ఈ చర్చి ప్రాచీన క్రైస్తవమత బోధనకు భారత ఉపఖండంలో ప్రసిద్ధి గాంచింది. క్రిస్టమస్, పేషన్ వీక్ మరియు ఓర్మపెరున్నాల్ ఉత్సవాలు ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్ 1 మరియు 2వ తేదీలలో జరుపుతారు. అన్నిటికంటే పేషన్ వీక్ ఉత్సవం ప్రసిద్ధి చెందినది. ఇది ఈస్టర్ రోజుకు ముగుస్తుంది. పర్యాటకులు ఈ చర్చి సందర్శన తప్పక చేయాలి.