శాంతి గోపురంగా పిలువబడే విశ్వ శాంతి స్తూపం ఒక చారిత్రిక స్థంభం.ఇది రాజగిరి కొండ మీద ఎత్తైన ప్రాంతంలో 400 మీటర్ల ఎత్తులో దివ్యమైన అందంతో అలరారుతోంది. ఈ స్తూపాన్ని ప్రపంచశాంతిని ప్రతిబింబించే తెల్లటి పాలరాతితో నిర్మించారు, దీనిలో బుద్ధుడి నాలుగు స్వర్ణ విగ్రహాలు వున్నాయి. దీన్ని ఒక రోప్ వే ద్వారా చేరుకోవచ్చు.