శ్రీనగర్ లో ని జ్యేష్టేశ్వర ఆలయానికి ముడిపడి అనేక కథలు, నమ్మకాలు ఉన్నాయి. ఒక వ్యాప్తి లో ఉన్న నమ్మకం ప్రకారం, ఈ ఆలయాన్ని 5 వ శతాబ్దంలో భారతీయ ఇతిహాసం మహాభారతం లోని ప్రధాన పాత్రలయిన పాండవులు దీనిని నిర్మించారు. ఇతరులు ఇది 6 వ శతాబ్దంలో గోపాదిత్య చక్రవర్తి నిర్మించాడని భావిస్తున్నారు. అయితే, అశోక చక్రవర్తి కుమారుడు జలూక ఈ ఆలయం నిర్మించాడని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. ఆలయం అనేక సార్లు మరమ్మత్తులకు గురయింది. చివరి సారిగా లలితాదిత్య ముక్తపిద మహారాజు చే 8 వ శతాబ్దంలో పునరుద్ధరించబడటం జరిగింది.



Click it and Unblock the Notifications