దాల్ సరస్సు తూర్పున ఉన్న నిషాత్ బాఘ్ ను ముంతాజ్ మహల్ యొక్క తండ్రి మరియు నూర్ జహాన్ యొక్క సోదరుడు అయిన అబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్ 1633 లో నిర్మించాడు. నిషాత్ బాఘ్ అనే పేరు 'సంతోషపు తోట' అనే భావాన్ని సూచిస్తుంది. కొన్ని అత్యంత అరుదైన జాతుల పువ్వులు, చినార్ చెట్లు మరియు...
'కాశ్మీర్ కిరీటంలో కలికితురాయి' లేదా 'శ్రీనగర్ రత్నం’ గా ప్రజాదరణ పొందిన దాల్ సరస్సు కాశ్మీర్ లోయ లోని రెండవ అతిపెద్ద సరస్సు. ఈ సుందరమైన సరస్సు 26 చదరపు కి.మీ ల విశాల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది శ్రీనగర్ లో ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఈ సరస్సు...
కతి దర్వాజా, దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హరి పర్బత్ కోట కి ప్రధాన ద్వారం గా పరిగణించబడుతుంది. సంగిన్ దర్వాజా కోటకు మరొక ముఖ్యమైన ద్వారం. మధ్య లో గోపురం తో కూడిన గది, ఇరువైపులా రెండు వింటి బద్ద ఆకారం లోనున్న కిటికీలతో కతి దర్వాజా నిర్మాణం ఉంటుంది.
కతి దర్వాజా...
క్రీ.శ. 1400 లో నిర్మించబడ్డ జామా మసీదు శ్రీనగర్ లో అత్యంత పురాతన మసీదులలో ఒకటి. ఇది “శుక్రవారం మసీదు” గా సుప్రసిద్ధం. ప్రాచీన మసీదు కాలాంతరంలో ఎన్నో సార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించబడింది. చివరి సారిగా మహారాజ ప్రతాప్ సింగ్ హయాం లో...
హజ్రత్ సుల్తాన్ అని కూడా పిలవబడే సుఫీ సంగీత సన్యాసి మఖ్దూం సాహిబ్ కి అంకితం చేయబడిన ఈ మందిరాన్ని శ్రీనగర్ లోని అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా భావిస్తారు. రెండు అంతస్తుల నిర్మాణం గల ఈ మందిరం హరి పర్బత్ కి దక్షిణం వైపు ఉంటుంది.హరి పర్బత్ కోట క్రింద గా ఉన్న మఖ్దూం...
కున్తిలాన్ గా ప్రసిద్ధి చెందిన పరీ మహల్ లేదా యక్షిణులు గృహం శ్రీనగర్ లోని చషం-ఎ-షాహి ఉద్యానవనం పైన ఉన్నది. ప్రముఖ మొఘల్ రాజు, షాజహాన్, యొక్క పెద్ద కుమారుడు దారా షికో దీనిని 17 వ శతాబ్దం యొక్క మధ్య భాగం లో నిర్మించాడు. దారా షికో తన సుఫీ సంగీత శిక్షకుడు, ముల్లా షా...
శంకరాచార్య దేవాలయం తఖ్త్- ఎ-సులేమాన్ అని కూడా పిలవబడే శంకరాచార్య కొండ మీద శ్రీనగర్ నగర ఉపరితలానికి 1100 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం హిందూ మతానుసారం లయకారి అయిన శివుని కి అంకితం చేయబడింది.
ఇది కాశ్మీర్ లోయలో పురాతన ఆలయాలు ఒకటి. దీన్ని క్రీ.పూ 371 లో...
సముద్ర మట్టానికి 5500 నుంచి 14000 అడుగుల ఎత్తులో ఉన్న దచిగాం వన్యప్రాణుల అభయారణ్యం శ్రీనగర్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. దీన్ని 1951 లో ఒక జాతీయ వనంగా ప్రకటించారు. సుమారు 141 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో ఉన్న ఈ అభయారణ్యం లో హాంగుల్ అనే అంతరించిపోతున్న ఎర్ర...
శ్రీనగర్ లో ని అన్ని ప్రముఖ ఉద్యానవనాలలో చినార్ బాగ్ సరిక్రొత్తది. దీన్ని ఇటీవలే శ్రీనగర్ పర్యాటక శాఖ సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది. బోయెనే బాగ్ లేదా చినార్ బాగ్ హెరిటేజ్ పార్క్ అని కూడా పిలవబడే ఈ ఉద్యానవనం, పర్యాటకులకు కాశ్మీర్ సంస్కృతిని మరియు...
హర్వాన్ ఉద్యానవనం శ్రీనగర్ కి 15 కి.మీ ల దూరంలో ఉన్న ఒక అందమైన, విశాలమైన విహార ప్రదేశం. చుట్టు చినార్ చెట్లు, ఆకర్షణీయమైన పూలపాన్పుల తో ఉద్యానవనం మధ్య లో నుంచి పారుతూ ఉండే సర్బంద్ కాలువ అదనపు ఆకర్షణ. డచిగాం నాలా నుంచి నీరు అందుకుంటున్న ఈ కాలువ ఈ ప్రాంతం లోని అతి...
దాల్ సరస్సుకి పశ్చిమాన ఉన్న నసీం బాఘ్ మొఘల్ ఉద్యానవనాలలో ఖ్యాతి చెందింది. దీనికి “గాలుల ఉద్యానవనం” అని కూడా పేరు. ఈ తోటని మొఘల్ మహా చక్రవర్తి అక్బర్ తన హయాంలో 1586 లో నిర్మించాడు. తరువాత, 1635 లో, మరొక ప్రముఖ మొఘల్ రాజు, షాజహాన్, ఈ తోట లో సుమారు 1,200...
దాల్ సరస్సుకి పశ్చిమాన ఉన్న హజ్రత్బల్ మసీదు మహమ్మదీయులకు ముఖ్యమైన ప్రార్ధనా స్థలం. దీనికి మదినాత్-ఉస్-సాని, అసర్- ఎ-షరీఫ్ మరియు దర్గా షరీఫ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. హిమాలయ పర్వత శ్రేణి నేపథ్యంతో, సరస్సు వైపు చూస్తే అద్భుతమైన దృశ్యం చూపించే ఈ మసీదు తెల్ల పాల రాతితో...
చుట్టూ చెట్లు ఉండటం చేత “వలయం లో రత్నం” అని పిలవబడే నాగిన్ సరస్సు కూడా ప్రజాదరణ పొందింది. ఇది సన్నని కాలిబాట చేత దాల్ సరస్సు నుండి వేరు చేయ బడుతున్నది.పర్యాటకులు ఇష్టబడే ఎన్నెన్నో షికారాలు, పడవ-ఇళ్ళు సరస్సులలో తేలియాడుతూ కనిపిస్తాయి.
ఈ...
దాల్ సరస్సు యొక్క పశ్చిమాన ఉన్న హరి పర్బత్ కోటని 18 వ శతాబ్దం సమయంలో అట్టా మొహమ్మద్ ఖాన్ అనే ఆఫ్ఘను గవర్నరు నిర్మించాడు.
మొఘల్ మహా చక్రవర్తి అక్బర్ 1590 సమయంలో ఈ కోట యొక్క పరిసర గోడలు నిర్మించాడు. ఒక కథ ప్రకారం, హరి పర్బత్ ఒకప్పుడు జలోభవుడు అనే భయంకరమైన...
సంగిన్ దర్వాజా ప్రసిద్ధ హరి పర్బత్ కోట లేదా మొఘల్ కోటకి రెండో ప్రవేశ ద్వారంగా పరిగణించబడుతుంది. ఈ ద్వారం యొక్క గోడలు మరియు పైకప్పులలో మొదటి ప్రవేశ ద్వారం అయిన కతి దర్వాజా లో కనిపించే పెర్షియన్ శాసనాలు కనిపించవు.
ప్రవేశ ద్వారం నిర్మించటానికి ఉపయోగించిన ఇటుక...