శ్రీ మహావిష్ణువు శేషతల్ప శాయి గా వుండే మూల విరాట్టు తో రంగానాథావతారంగా శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో పూజలందుకుంటాడు. ద్రావిడ నిర్మాణ శైలి లో వుండే ఈ గుడి నిర్మాణం గురించి ఎన్నో సార్లు ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో ప్రస్తావించారు. విష్ణువు ప్రధాన...
తిరుచిరాపల్లి జిల్లా భాగమైన శ్రీరంగం పట్టణంలో సమయపురం మరియమ్మన్ దేవాలయం వుంది. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు సందర్శించే ఈ దేవాలయంలో ఆది, మంగళ, శుక్రవారాల్లో ప్రత్యెక పూజలు జరుగుతాయి కాబట్టి మరింత రద్దీగా వుంటుంది. భక్తులు అనేక రకాల నైవేద్యాలు తెస్తారు గానీ,...