దక్షిణ భారతంలో ఉన్నగొప్ప దేవాలయాలలో ఒకటి; సుచింద్రం లో ఉన్న థనుమలయన్ దేవాలయం. ఎంతో దూరం నుండి ఈ ఆలయ ముఖద్వారాన్ని చూడవొచ్చు ఎందుకంటే ఈ దేవాలయ గోపురం 134 అడుగుల ఎట్టు ఉన్నది. ఈ గోపురం హిందూ దేవుళ్ళ మరియు దేవతల బొమ్మలతో మరియు పురాణాలలో ఉన్న సంఘటనల చిత్రాలతో ఉన్నది....
ఈ మునిసిపల్ పట్టణం మలబార్ కోస్ట్ మీద, కన్యాకుమారి పట్టణానికి 20 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ పట్టణం కోలచెల్ యుద్ధానికి సాక్ష్యంగా నిలిచింది, దీనికి ప్రజల్లో ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యత గురించి అనుకున్నంతగా తెలీదు. కోలచెల్ నేల మీద 1741 లో, యుద్ధం జరిగింది. భారతదేశ...