Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » స్వామిమలై » ఆకర్షణలు » వీత్రిరున్ధ పెరుమాళ్ ఆలయం

వీత్రిరున్ధ పెరుమాళ్ ఆలయం, స్వామిమలై

2

వీత్రిరున్ధ పెరుమాళ్ ఆలయం, ఇది తంజావూర్ జిల్లాలో వేప్పతుర్ పట్టనప్రాంతంలో ఉన్నది. ఈ ఆలయంలో విష్ణువుకు పూజలు జరుపుతారు. ఈ ఆలయాన్ని అధికారికంగా చెప్పలేదు కాని, దీనిని 850 ఏ .డి. కాలంలో, పల్లవ రాజులచేత కట్టించబడింది అని చెపుతారు.ఈ ఆలయాన్ని రాజ రాజ చోళుడు మరియు కృష్ణదేవరాయ పునరుద్ధరించాలని అనుకున్నారు. ఈ ఆలయాన్ని, ఇంకొక ఇటుకలతో కట్టిన పురాతన ఆలయం పైన కట్టబడిందని చెప్పటానికి కొన్ని సాక్ష్యాలు దొరికాయి. ఈ అతి పురాతన శిధిలాలు తమిళనాడులో ఉన్నాయి మరియు రెండింటిలో ఒకటి పల్లవ రాజుల ముందు కాలం నాటివి. డాక్టర్ టి. సత్యమూర్తి , ప్రముఖ పురావస్తు ప్రకారం, ఆ కాలంనాటి ఆలయ నిర్మాణదారులు ఇటుకల మధ్య బైండింగ్ పదార్థాన్ని ఉపయోగించిన వాస్తుశిల్ప ప్రతిభ, కొన్ని వందల సంవత్సరాల తరువాత కూడా చెక్కుచెదరకుండా ఉండటాన్నిచూపించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun