దక్షిణ తిరుపతి గా పిలవబడే శ్రీ వల్లభాలయం కేవలం పరమ భక్తులనే కాదు, ప్రపంచం నలు మూలలనించి పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఇది కేవలం అమూల్యమైన దైవానుభూతిని ఇవ్వటమే కాకుండా, సందర్శకులకు కను విందు చేస్తుంది. ఇక్కడి ప్రాచీన విగ్రహాలు ఏక శిల తో చెక్కి, అనేక మనోహరమైన...
దేశం యావత్తూ ఉన్న సిరియన్ క్రైస్తవులకు ఆరాధ్య ప్రార్థన మందిరం అయినటువంటి పలియక్కర చర్చి శ్రీ వల్లభాలయం కి అతిసమీపంలో ఉంది. క్రీ.శ 54 వ సంవత్సరంలో ఇక్కడికి సెయింట్ థామస్ విచ్చేసారు. అద్వితీయమైన దీని నిర్మాణ శైలి, అచ్చెరువొందించే ఇచ్చటి శిల్పకళా విన్యాసం , ముఖ్యంగా...
తిరువల్ల పట్టణానికి 6 కి.మీ ల దూరంలో ఉన్న కవియూర్ మహాదేవ ఆలయం కేరళ లోనే అత్యంత ప్రాచీన శివాలయం. గోపురాలతో కూడిన ఒక అద్వితీయమైన నిర్మాణానికి ఈ గుడి ప్రసిద్ధి చెందింది. ఏటవాలుగానున్న పైకప్పు వల్ల ఏర్పడిన త్రిభుజాకారం ఈ భవనం యొక్క విశిష్టత. తిరిక్కవియూర్ మహాదేవ ఆలయం...
చక్కులతు కవు ఆలయం తిరువల్ల కు పశ్చిమాన 12 కి.మీ ల దూరంలో ఉంది. అందమైన దృశ్యాలకి నెలవైన ఇక్కడికి , యాత్రికులు కుడా భక్తుల తో సమంగానే వస్తారు. పంపా, మణిమాల నదుల మధ్య ఒదిగి ఉన్న ఈ ఆలయం పతనంతిట్ట, అలప్పుళ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ దేవాలయం సుమారు మూడు వేల...