శ్రీ మహాలక్ష్మి నగరాల అమ్మవారి ఆలయం చితినగర్ ప్రాంతంలో ఉంది.ఈ ఆలయం నగరాల అనే సంఘంచే నిర్వహించబడుతుంది . అందుకే ఆలయంనకు ఆ సంఘం పేరు పెట్టారు.శ్రీ మహాలక్ష్మి నగరాల అమ్మవారి ఆలయం విజయవాడలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో ప్రధాన పండుగ దసరా.ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పండుగ సందర్భంగా ఈ ఆలయానికి తరలి వస్తారు.