మహారాజా రాదా కిషోర్ మాణిక్య నిర్మించిన ఉజ్జయంత రాజ ప్రాసాదం అగర్తలాలో చూసి తీరాల్సిన పర్యాటక ఆకర్షణ. ఈ భవన నిర్మాణం 1901 నాటికి పూర్తయింది, ఇప్పుడు రాష్ట్ర శాసన సభా భవనంగా ఉపయోగిస్తున్నారు.
మహారాజా రాదా కిషోర్ మాణిక్య నిర్మించిన ఉజ్జయంత రాజ ప్రాసాదం అగర్తలాలో చూసి తీరాల్సిన పర్యాటక ఆకర్షణ. ఈ భవన నిర్మాణం 1901 నాటికి పూర్తయింది, ఇప్పుడు రాష్ట్ర శాసన సభా భవనంగా ఉపయోగిస్తున్నారు.