ఈ స్మారకం సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అంకితమివ్వబడినది. ఇది గుజరాత్ లోని షాహీ బాగ్ లోని మోతీ షాహీ మహల్ లోపల కలదు. ఈ స్మారకాన్ని 1980 మార్చ్ 7 న స్థాపించారు.
గల్తేశ్వర్ శివ టెంపుల్ గుజరాత్ లోని ఆనంద్ వద్ద దకోర్ నుండి 16 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇది మహి మరియు గలటి నదుల సంగమంలో కలదు. అందమైన ఈ టెంపుల్ లో గలటి నది నీటి బుగ్గ ఒకటి ఎల్లపుడూ అక్కడి శివలింగంపై నీటిని చిలకరిస్తూ వుంటుంది. దీనికి ఒక అష్టభుజి ఆకారంలో ఎనిమిది...