దశరథ్ భావన్ నగర నడిబొడ్డున ఉన్నది, శ్రీరాముని తండ్రి అయిన దశరధుడు అసలయిన రాజ మందిరం ఉన్న చోటనే నిర్మించబడినదిగా నమ్ముతారు. శ్రీరాముడు తన సోదారులతో కలిసి తన బాల్యాన్ని మరియు యవనాన్ని ఈ ప్రదేశం లో నే గడిపారు .
ఈ భవనం లో సితా సమేతుడయిన శ్రీరాముడు, లక్ష్మణుని సమేతంగా ఉన్న విగ్రహాలు ఉన్నయి.ఈ మందిరానికి పెద్ద ,రంగుల ప్రవేశ ద్వారం ద్వారా చేరుకోవచ్చు . ఈ దేవాలయం లో ప్రవెసించగానే అద్యత్మిక పరిమళం చుట్టుముడుతుంది . సాధువులు , సన్యాసులు కాషాయ వర్ణ వస్త్రాలతో , రామాయణ చుపియాస్ , దోహాస్ పాటిస్తూ ఉంటారు . వారికి తోడుగా సంగీతకారుల సంగీతం వినిపిస్తూ ఉంటుంది .
ఈ భవనం దశరధుడు నివసించాడని భావించే నిజమైన రాజ భవనం తో పోలిస్తీ చాల చిన్నదైనప్పటికీ తండోప తండాలుగా భక్తులను ఆకర్షిస్తున్నది.శ్రీరాముడు నివసించినదిగా భావించే ఈ ప్రాదేసాన్ని చూడటానికి భక్త జనం విశేషం గా ఇక్కడికి విచ్చేస్తారు .