శాసనాల ప్రకారం, రావనసురుడిపై విజయాన్ని పురస్కరించుకుని శ్రీరాముడు అశ్వమేధ యాగం నిర్వహించాడని అంటారు. పాలసు లో నిర్మించిన ట్రేటా-కె-ఠాకూర్ అనే ఆలయం లో ఈ యజ్ఞాన్ని నిర్వహించాడని అంటారు. సత్యుగ్ తరువాత త్రేతా యుగానికి దైవం గా శ్రీ రాముడ్ని కొలుస్తారు.
హిమాచల్ ప్రదేశ్ లో ని కులు రాజా అయోధ్య లో ని నయా ఘాట్ లో 300 ఏళ్ళ క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత మరాఠా రాణి ఆహిల్య బై హోల్కర్ చేత ఈ ఆలయం పునర్నిర్మితమైంది. ఈ ఆలయం లో సీతా రామ, లక్ష్మణ భారత శత్రుఘ్నుల ప్రతిమలతో పాటు, భటులు జై విజయ్, గురు వశిష్ట, సుగ్రీవ రాజు మరియు రామ భక్తుడైన హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నాయి.
సరయు నది ఒడ్డున ఉన్న ముఖ్య మందిరం నుండి సీతా రాముల మరియు అయన ముగ్గురు సోదరుల ప్రతిమలను తీసుకువచ్చారని అంటారు. ఈ ప్రతిమలన్నీ ఒకే ఒక నల్ల రాతితో తయారు చేసారు. కార్తిక మాసం లో ని పదకొండవ రోజు లేదా ఏకాదశి రోజున మాత్రమే ఈ ఆలయం తెరువబడుతుంది. అనేక మంది భక్తులు శ్రీ రాముడి దీవెనల కోసం ఇక్కడికి విచ్చేస్తారు.



Click it and Unblock the Notifications