ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలైన రాచరిక స్మారక చిహ్నాలు బికనేర్ కు 8 దూరంలో ఉన్నాయి. ఈ ఎరుపు ఇసుక రాయి స్మారకాలు బికనేర్ వంశస్తుల జ్ఞాపకార్థం నిర్మించారు. దీని పై ఉన్న శిల్పనమూనాలు ఫతేపూర్ సిక్రీని పోలి ఉంటాయి. సూరజ్ సింగ్ మహారాజు స్మారక చిహ్నం అన్నింటిలోకి అత్యంత ఆకర్షణీయమైనది. దీనిని తెలుపు పాలరాయితో నిర్మించి పై కప్పును రాజపుత్రుల చిత్రాలతో అలంకరించారు.