ధ్యాన లింగ టెంపుల్ 1994 సంవత్సరం లో వేల్లియన్ గిరి లో సద్గురు స్థాపించారు. అదే సంవత్సరం లో ఈ టెంపుల్ సద్గురు చే మొట్ట సారిగా ధ్యానలింగ అనే భావన మొదటి ప్రోగ్రాం గా చర్చించబడింది. 1996 లో ధ్యాన లింగ టెంపుల్ వద్ద లింగం ప్రతిష్టించారు. 1999 వరకూ ఈ టెంపుల్ సద్గురు శిష్యులకు మాత్రమే ప్రవేశ అనుమతి వుండేది. 1999 నవంబర్ 23 నుండి ఈ టెంపుల్ ప్రవేశాన్ని పబ్లిక్ కు అనుమతించారు.
తమ జీవితాలలో ఒత్తిడి, ఆందోళన తగ్గించు కోవాలనుకునే వారి లో ఈ టెంపుల్ ప్రాముఖ్యత పొందింది. ప్రశాంత ధ్యానానికి ఈ టెంపుల్ కు అనేక మంది వస్తారు. ఈ టెంపుల్ లోకి అన్ని మతాల వారికి ప్రవేశం కలదు.