మహావీర్, నేమినాథ్, సంభవ్ నాథ్, శాంతినాథ్ మరియు పర్ష్వ నాథ్ అనే ఐదుగురు జైన తీర్థంకరులకు అంకితం చేస్తూ 12 వ శతాబ్దంలో విమల్ షా నిర్మించిన ఐదు దేవాలయాలను కుంభారియా జైన్ ఆలయాలు అంటారు. చాళుక్య రాజు భీమదేవ్ I మంత్రి విమల్ షా నిర్మించిన 360 జైన్ ఆలయాలకు గానూ కేవలం ఈ...
పర్యాటకులు గుజరాత్ లో ఉన్నప్పుడు సందర్శించదగ్గ మరో ఆసక్తికరమైన స్థలం మెహ్సానా జిల్లాలోని వాద్నగర్. వాద్నగర్ ప్రాంతంలో ఇటీవల నిర్వహించిన త్రవ్వకాల్లో క్రీ.శ 2 వ మరియు 7 వ శతాబ్దం మధ్యవి గా భావిస్తున్న బౌద్ధ విహారం మరియు పురాతన బౌద్ధ వస్తువులు కనుగొన్నారు. ఈ మఠంలో...
1978వ సంవత్సరం లో నిర్మించబడిన ధరోయ్ ఆనకట్ట, మెహ్సానా జిల్లా ధరోయ్ గ్రామంలో సబర్మతి నది మీద ఉన్న పెద్ద ఆనకట్ట. ఉన్నత ఉప హరివాణం మరియు ఆనకట్ట వరకు ఉన్న సబర్మతి నది పరీవాహక ప్రాంతాన్ని ధరోయ్ ఉప హరివాణం అంటారు.
పోషినా సబర్కంట జిల్లాలో అంబాజీ నుండి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం గిరిజన సంస్కృతిని చూడడానికి మరియు అనుభూతి చెందడానికి ఆదర్శవంతమైన ప్రదేశం. ఒకప్పుడు రాజభవనం గా ఉన్న దర్బార్ గఢ్ పోషినా, ఇప్పుడు పురాతన మరియు ఆధునిక సౌకర్యాల మిశ్రమం కలిగిన ఒక...
మెహ్సానా జిల్లాలో కనిపించే ఒక చిన్న నగరం మెహ్సానా. చమురు, సహజ వాయువు మరియు పాల యొక్క అనేక పరిశ్రమలు ఉత్తర గుజరాత్ లో అతిపెద్ద నగరాల్లో ఒకటైన మెహ్సానా చుట్టూరా ఉన్నాయి. ఇక్కడ యురేషియా లోనే మొట్టమొదటి జల ఉద్యానవనం మరియు భారతదేశం యొక్క అతిపెద్ద ఉక్కు మరియు ఇనుము...
ఇది భారత దేవాలయ నిర్మాణ అందాన్ని ప్రతిబింబించే ఒక అందమైన పురాతన ఆలయం. సూర్య దేవాలయానికి సుమారు 900 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది మెహ్సానా నుండి 25-30 కి.మీ.ల దూరంలో ఉంది.