గిర్నార్ హిల్స్ లో కల ఈ టెంపుల్ ను జైనులు దర్శిస్తారు. ఈ టెంపుల్ లో 22వ జైన తీర్థంకరుడు నేమినాథ ఉంటాడు. ఈయన సముద్ర విజయ కుమారుడు. 400 సంవత్సరాలు ఇక్కడ ధ్యానం చేసిన నేమినాధుడు ఇక్కడే మరణించాడు. నేమినాదుడి విగ్రహం ప్రపంచం లోనే పురాతన మైనదని భావిస్తారు.



Click it and Unblock the Notifications