పురాతన హిందూ గ్రంధాలు అలాగే భగవద్గీత యొక్క బోధనల ముద్రణలకి మాత్రమే అంకితమివ్వబడిన ప్రసిద్ది చెందిన ప్రెస్ గీతా ప్రెస్. భగవద్గీత యొక్క పవిత్ర బోధనలని వ్యాప్తి చేసేందుకు ఈ ప్రెస్ 1920 లో ఏర్పాటు చేయబడింది. ఇంతకు పూర్వం మూడు యంత్రాల తో ఒక చిన్న అద్దె గదిలో కొంత మంది భక్తుల చేత తరచుగా గీతా పవిత్ర బోధనలను ముద్రిస్తూ ఉండేది.
భారత దేశపు మొదటి రాష్ట్రపతి చేత 1955 లో ప్రస్తుత ఈ ప్రెస్ ప్రారంభించబడింది. రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రెస్ కి సులభంగా చేరుకోవచ్చు. గీతా మరియు హిందూ పవిత్ర గ్రందాలను అందించే ఉత్తమ ప్రదేశం ఈ ప్రెస్.



Click it and Unblock the Notifications