పార్థసారధి దేవాలయం గురువాయుర్లో ప్రసిద్ధిచెందినది. ఈ గుడి కృష్ణుడు అవతారమైన పార్ధసారధి ది. కృష్ణుడు తాను అర్జునుడికి రథ సారధి గా వున్నప్పుడు ఈ అవతారంలో ఫున్నాడు. ఈ దేవాలయంలోని విగ్రహారం ఆదిశంకరాచార్యుల వారిచే ప్రతిష్టించ బడినది. ఇక్కడ ఆది శంకరాచార్య గుడి కూడా కలదు. ప్రధాన దేవాలయం రధం ఆకారంలో వుంటుంది. అందమైన గుర్రాలు, రధ చక్రాలు కలవు. దేవాలయ గోడలు కళాత్మక చెక్కడాలు కలిగి వుంటాయి.