అష్ట పద్ అంటే ఎనిమిది మెట్లు. జైన్ గ్రందాల మేరకు హిమాలయాలలో ఎక్కడో అష్ట పద్ అనే ఆధ్యాత్మిక కేంద్రం కలదు. కైలాష్ పర్వతానికి వెళ్ళే మార్గం లో బదరీనాథ్ కు ఉత్తరం గా 168 మైళ్ళ దూరంలో కలదు. ప్రస్తుతం చైనా అధీనంలో కల మానస సరోవర్ కు సుమారు ఏడు మైళ్ళ దూరంలో వుంటుంది. పురాణాల మేరకు భగవాన్ రిశభ్ దేవ్ , మొదటి తీర్థంకరుడు ఈ ప్రదేశం లో మోక్షం పొందాడు. మహారాజ భారత్ చక్రవర్తి , అతని కుమారుడు అష్ట పద్ మౌంటెన్ ల పై ఒక రాజ భవనం నిర్మించి దానిని వజ్రాలతో పొదిగారు.