శ్రీ మహామృత్యుంజయ మహాదేవ్ ఆలయం జగేశ్వర్ ఆలయం యొక్క సముదాయంలో గల ఒక పురాతన ఆలయం. హిందూ మత దేవుడైన శివ తూర్పు ముఖంగా ఉంటాడు. మరణం పారద్రోలే శివలింగంగా పేరుగాంచింది. ఈ లింగం కన్ను ఆకారం లో ఉండి కన్ను తెరిచి ఉంటుంది. మహామృత్యుంజయ మంత్రం పారాయణ చేయుట వల్ల ఆ వ్యక్తికీ అనారోగ్యం, భయం, మరియు ఒక వ్యక్తి నుండి ఇతర దుష్ట ప్రభావాలు తొలగిస్తుందని నమ్మకము. ఈ మంత్రం చాలా శక్తివంతమైన మరియు సమర్థవంతమైనదిగా భావిస్తారు.